జ్లీబ్ అల్ షుయౌఖ్కు వెళ్లవద్దు: అమెరికా
- June 05, 2022
కువైట్: కువైట్లోని జ్లీబ్ అల్ షుయౌఖ్ ప్రాంతంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో అక్కడికి వెళ్లవద్దని అమెరికా విదేశాంగ శాఖ తన అమెరికన్లకు హెచ్చరించింది. ఈ మేరకు మే 31న తన వెబ్సైట్లో డిపార్ట్ మెంట్ బులెటిన్లో అప్డేట్ చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శివార్లలోని జిలీబ్ అల్-షుయౌఖ్ను అధిక నేరాలు జరిగే ప్రాంతంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిందని అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







