నిర్దిష్ట వ్యవధిలో తిరిగి రాని ప్రవాసులపై 3 ఏళ్ల నిషేధం
- June 05, 2022
రియాద్: ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసాతో సౌదీ అరేబియాను విడిచిపెట్టి నిర్దిష్ట వ్యవధిలో తిరిగి రాని ప్రవాసుడు రాజ్యంలోకి ప్రవేశించకుండా 3 సంవత్సరాల పాటు నిషేధించబడతారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) తెలిపింది. వీసాలో పేర్కొన్న వ్యవధిలో ప్రవాసుడు తిరిగి రాకపోతే యజమాని తప్పనిసరిగా కొత్త వీసాను జారీ చేయాలని జవాజాత్ పేర్కొంది. వీసా గడువు తేదీ నుండి రెండు నెలల తర్వాత ఆటోమెటిక్ గా ఎగ్జిట్, రీ-ఎంట్రీ వీసా జారీ చేసిన ఏ ప్రవాసుడికైనా “వెళ్లి..తిరిగి రాలేదు” అని రికార్డు అవుతుందని తెలిపింది. ప్రవేశ నిషేధం కాలం వీసా గడువు ముగిసిన తేదీ నుండి లెక్కించబడుతుందని, హిజ్రీ క్యాలెండర్ ఆధారంగా ఉంటుందని జవాజాత్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









