దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
- June 05, 2022
దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక పర్యటన నిమిత్తం దోహా చేరుకున్నారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీ, ఖతార్ రాష్ట్రంలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం









