దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

- June 05, 2022 , by Maagulf
దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక పర్యటన నిమిత్తం దోహా చేరుకున్నారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీ, ఖతార్ రాష్ట్రంలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com