దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
- June 05, 2022
దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక పర్యటన నిమిత్తం దోహా చేరుకున్నారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీ, ఖతార్ రాష్ట్రంలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







