దోహాలో భారత ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
- June 05, 2022దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికారిక పర్యటన నిమిత్తం దోహా చేరుకున్నారు. దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి.. వారితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖీ, ఖతార్ రాష్ట్రంలోని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ మరియు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..