అల్లర్లు, బాంబు దాడులకు పాల్పడిన ముగ్గురికి జైలు శిక్ష
- June 06, 2022
మనామా: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. అలాగే వారికి జరీమానా కూడా విధించడం జరిగింది. అల్లర్లకు నిందితులు యత్నించారు. అలాగే, బాంబు దాడులకూ యత్నించారు. నిందితులకు ఏడాది నుంచి మూడేళ్ళ వరకు న్యాయస్థానం జైలు శిక్ష విధించగా, 100 బహ్రెయినీ దినార్ల నుంచి 500 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలూ ఖరారయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పరచేందుకు గార్బేజ్ ట్రక్కుని నిందితులు తగలబెట్టారు. అలాగే, రోడ్ల మీద చెత్త వేసి తగలబెట్టారు. మాల్టోవ్ కాక్టెయిల్స్ని విసిరేసి పారిపోయేందుకు ఒకరరు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో మరికొందరు నిందితుల్ని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







