యూఏఈలో 5 కొత్త మంకీపాక్స్ కేసులు.. ఇద్దరు రికవరీ
- June 08, 2022
యూఏఈ: దేశంలో కొత్తగా అయిదు మంకీపాక్స్ కేసులను గుర్తించినట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే తాజాగా ఇద్దరు మంకీపాక్స్ పేషెంట్లు కోలుకున్నట్లు పేర్కొంది. ప్రయాణాలు, సమావేశాల సమయంలో అన్ని భద్రత, నివారణ చర్యలను అనుసరించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. దేశంలోని ఆరోగ్య అధికారులు అన్ని రకాల అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







