ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..
- April 09, 2016
ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మదర్ థెరిస్సాకు ప్రకటించింది. ఇతరులకు మార్గదర్శకమైన విజయాలు సాధించిన ఆసియావాసులకు అందించే ఈ అవార్డును బ్రిటన్ మదర్ థెరిస్సాకు ఆమె మరణానంతరం ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం థెరిస్సా మేనకోడలు ఆగి బొజాజియు స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు 76 ఏండ్ల ఆగి ఇటలీ నుంచి లండన్ వచ్చారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త ఉత్తమ సమాజ సేవా అవార్డు పొందారు. బ్రిటన్లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన లక్షపౌండ్లు విరాళంగా అందజేశారు. ఇండోరమ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియాకు బిజినెల్ లీడర్ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









