ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డు మదర్ థెరిస్సాకు..
- April 09, 2016
ప్రతిష్ఠాత్మక ఫౌండర్స్ అవార్డును బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది మదర్ థెరిస్సాకు ప్రకటించింది. ఇతరులకు మార్గదర్శకమైన విజయాలు సాధించిన ఆసియావాసులకు అందించే ఈ అవార్డును బ్రిటన్ మదర్ థెరిస్సాకు ఆమె మరణానంతరం ప్రకటించింది. ఈ అవార్డును శుక్రవారం థెరిస్సా మేనకోడలు ఆగి బొజాజియు స్వీకరించారు. ఈ అవార్డును స్వీకరించేందుకు 76 ఏండ్ల ఆగి ఇటలీ నుంచి లండన్ వచ్చారని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త ఉత్తమ సమాజ సేవా అవార్డు పొందారు. బ్రిటన్లో నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన లక్షపౌండ్లు విరాళంగా అందజేశారు. ఇండోరమ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ ప్రకాశ్ లోహియాకు బిజినెల్ లీడర్ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







