ప్రైవేటు సంస్థ డాటా చోరీ చేసిన స్కామర్స్.!
- June 18, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. విలువైన డేటా, స్కామర్ల ద్వారా దొంగతనానికి గురైనట్లు కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. స్కామర్లు, పెద్ద మొత్తంలో సొమ్ముని డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమయ్యింది. ఇప్పటికైతే సమాచారం ఏమైనా దుర్వినియోగం అయ్యిందా.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదని సదరు సంస్థ చెబుతోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ముహమ్మద్ షిరాస్ మాట్లాడుతూ, అన్ని కంపెనీలూ స్కామర్ల నుంచి అప్రమత్తంగా వుండాలనీ, రక్షణాత్మక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







