ప్రైవేటు సంస్థ డాటా చోరీ చేసిన స్కామర్స్.!
- June 18, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో ఓ ప్రముఖ ప్రైవేటు కంపెనీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రంలో ఫిర్యాదు చేయడం జరిగింది. విలువైన డేటా, స్కామర్ల ద్వారా దొంగతనానికి గురైనట్లు కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. స్కామర్లు, పెద్ద మొత్తంలో సొమ్ముని డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమయ్యింది. ఇప్పటికైతే సమాచారం ఏమైనా దుర్వినియోగం అయ్యిందా.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదని సదరు సంస్థ చెబుతోంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ముహమ్మద్ షిరాస్ మాట్లాడుతూ, అన్ని కంపెనీలూ స్కామర్ల నుంచి అప్రమత్తంగా వుండాలనీ, రక్షణాత్మక మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







