16 శాతం పెరిగిన ఒమన్ జిడిపి
- June 19, 2022
ఒమన్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుత ధరలలో స్థూల దేశీయోత్పత్తి 2020 చివరినాటికి OMR28.4 బిలియన్లతో పోలిస్తే 2021 చివరి నాటికి 16.1 శాతం పెరిగి OMR33 బిలియన్లకు చేరుకుంది. 2020 చివరినాటికి OMR8.5 బిలియన్లతో పోలిస్తే, 2021 చివరి నాటికి రాష్ట్ర మొత్తం ప్రజా ఆదాయాలు 28.7 శాతం పెరిగి దాదాపు OMR10.9 బిలియన్లకు చేరాయి. అయితే మొత్తం ప్రజా వ్యయం 5.9 శాతం తగ్గి OMR12.2 బిలియన్ కి చేరుకుంది. 2021 చివరి త్రైమాసికంలో విడుదల చేసిన “ఒమన్ సుల్తానేట్లో ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ” నివేదికలో NCSI జారీ చేసిన డేటా ప్రకారం 2021 చివరి నాటికి రాష్ట్ర సాధారణ బడ్జెట్లో నమోదైన లోటు OMR1.2 బిలియన్లుగా ఉన్నట్లు సూచించింది. ప్రస్తుత ధరల ప్రకారం GDPలో 3.7% గా ఉంది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







