ఆన్ లైన్ ద్వారా వర్క్ పర్మిట్ డాటా మార్పు
- June 20, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసుని అసాహెల్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.ఈ విధానం ద్వారా ఎంప్లాయర్, వర్క్ పర్మిట్ డేటా మార్చేందుకు వీలు కలుగుతుంది. పిఆర్ మరియు మీడియా డైరెక్టర్ (పిఎఎం) అస్సెల్ అల్ మజియాద్ మాట్లాడుతూ, తమ ఉద్యోగుల డేటా మార్పుకి ఎంప్లాయర్స్ వెసులుబాటు పొందుతారని అన్నారు. సవరించిన అప్లికేషన్ ఆమోదం పొందితే, వర్కర్స్ వీసా ఇ-లింక్ ద్వారా మార్పు చేయబడుతుంది.
తాజా వార్తలు
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!







