ఆన్ లైన్ ద్వారా వర్క్ పర్మిట్ డాటా మార్పు
- June 20, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసుని అసాహెల్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.ఈ విధానం ద్వారా ఎంప్లాయర్, వర్క్ పర్మిట్ డేటా మార్చేందుకు వీలు కలుగుతుంది. పిఆర్ మరియు మీడియా డైరెక్టర్ (పిఎఎం) అస్సెల్ అల్ మజియాద్ మాట్లాడుతూ, తమ ఉద్యోగుల డేటా మార్పుకి ఎంప్లాయర్స్ వెసులుబాటు పొందుతారని అన్నారు. సవరించిన అప్లికేషన్ ఆమోదం పొందితే, వర్కర్స్ వీసా ఇ-లింక్ ద్వారా మార్పు చేయబడుతుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







