ఐఫోన్ వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక
- June 24, 2022యూఏఈ: ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే స్కామ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ నివాసితులకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) iOS సిస్టమ్ వినియోగదారులను ఫిషింగ్ స్కామ్లు, మోసపూరిత సందేశాలపై హెచ్చరించడానికి ఒక అవగాహన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. iOS సిస్టమ్తో కూడిన iPhoneలలో iMessagesను స్వీకరించే కొత్త ట్రెండ్ ఉందని.. ఇటువంటి ఫిషింగ్, మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని TDRA వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..