ఐఫోన్ వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక
- June 24, 2022
యూఏఈ: ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే స్కామ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ నివాసితులకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) iOS సిస్టమ్ వినియోగదారులను ఫిషింగ్ స్కామ్లు, మోసపూరిత సందేశాలపై హెచ్చరించడానికి ఒక అవగాహన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. iOS సిస్టమ్తో కూడిన iPhoneలలో iMessagesను స్వీకరించే కొత్త ట్రెండ్ ఉందని.. ఇటువంటి ఫిషింగ్, మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని TDRA వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







