11 ప్రాంతాల్ని కలపనున్న ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ స్టేషన్
- June 24, 2022
యూఏఈ: ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ ట్రైన్స్, 11 నగరాలు అలాగే ప్రాంతాల్ని యూఏఈలో కలపనున్నాయి. అల్ సిలా నుంచి ఫుజైరా వరకు, అల్ రువైస్, అల్ ముఫ్రా, దుబాయ్, షార్జా అల్ దయిద్ మరియు అబుధాబిల మీదుగా వెళుతుంది. ప్రయాణ సమయం 30 నుంచి 40 శాతం మేర తగ్గనుంది. అబుధాబి - దుబాయ్ అలాగే దుబాయ్ మరియు ఫుజారియా మధ్య 50 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి అల్ రువైస్ మధ్య ప్రయాణానికి 70 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి ఫుజారియాకి 100 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీంతో ప్రజల సమయం ఏంటో ఆదా అవుతుందని ఆశావహం వ్యక్తం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!