11 ప్రాంతాల్ని కలపనున్న ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ స్టేషన్

- June 24, 2022 , by Maagulf
11 ప్రాంతాల్ని కలపనున్న ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ స్టేషన్

యూఏఈ: ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ ట్రైన్స్, 11 నగరాలు అలాగే ప్రాంతాల్ని యూఏఈలో కలపనున్నాయి. అల్ సిలా నుంచి ఫుజైరా వరకు, అల్ రువైస్, అల్ ముఫ్రా, దుబాయ్, షార్జా అల్ దయిద్ మరియు అబుధాబిల మీదుగా వెళుతుంది. ప్రయాణ సమయం 30 నుంచి 40 శాతం మేర తగ్గనుంది. అబుధాబి - దుబాయ్ అలాగే దుబాయ్ మరియు ఫుజారియా మధ్య 50 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి అల్ రువైస్ మధ్య ప్రయాణానికి 70 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి ఫుజారియాకి 100 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీంతో ప్రజల సమయం ఏంటో ఆదా అవుతుందని ఆశావహం వ్యక్తం చేశారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com