11 ప్రాంతాల్ని కలపనున్న ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ స్టేషన్
- June 24, 2022
యూఏఈ: ఎతిహాద్ రైల్ ప్యాసెంజర్ ట్రైన్స్, 11 నగరాలు అలాగే ప్రాంతాల్ని యూఏఈలో కలపనున్నాయి. అల్ సిలా నుంచి ఫుజైరా వరకు, అల్ రువైస్, అల్ ముఫ్రా, దుబాయ్, షార్జా అల్ దయిద్ మరియు అబుధాబిల మీదుగా వెళుతుంది. ప్రయాణ సమయం 30 నుంచి 40 శాతం మేర తగ్గనుంది. అబుధాబి - దుబాయ్ అలాగే దుబాయ్ మరియు ఫుజారియా మధ్య 50 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి అల్ రువైస్ మధ్య ప్రయాణానికి 70 నిమిషాల సమయమే పడుతుంది. అబుధాబి నుంచి ఫుజారియాకి 100 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీంతో ప్రజల సమయం ఏంటో ఆదా అవుతుందని ఆశావహం వ్యక్తం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







