ముగ్గురు జాలర్లను రక్షించిన అధికారులు
- June 24, 2022
మస్కట్: సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంట్ రెస్క్యూ బృందాలు, ముగ్గురు జాలర్లను రక్షించడం జరిగింది. విలాయత్ ఆఫ్ మస్కట్ తీరంలో ఓ ఫిషింగ్ బోట్ ప్రమాదానికి గురికాగా, సకాలంలో సివిల్ డిఫెన్స్ స్పందించి, సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు పౌరులకు అత్యవసర వైద్య చికిత్స అందించి, వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. జాలర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!