యాత్రీకులకు ప్రమాదకరమైన ఆహారం పంపిణీ చేస్తే జైలు మరియు భారీ జరిమానా
- June 24, 2022
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్, కీలకమైన హెచ్చరిక చేసింది. యాత్రీకులకు ఆహారం పంపిణీ చేసేవారికి ఈ హెచ్చరిక చేయడం జరిగింది. యాత్రీకుల ఆరోగ్యం దెబ్బతినేలా ఆహారం ఎవరైనా పంపిణీ చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటారు. అమ్మడం లేదా పంపిణీ చేస్తే, అందుకు జైలు శిక్ష అలాగే జరీమానా తప్పవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించేవారికి ఈ చర్యలు వర్తిస్తాయి. పదేళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 10 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ జరీమానా బాధ్యులకు విధించడం జరుగుతుంది. ఉల్లంఘనుల లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!