యాత్రీకులకు ప్రమాదకరమైన ఆహారం పంపిణీ చేస్తే జైలు మరియు భారీ జరిమానా
- June 24, 2022
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్, కీలకమైన హెచ్చరిక చేసింది. యాత్రీకులకు ఆహారం పంపిణీ చేసేవారికి ఈ హెచ్చరిక చేయడం జరిగింది. యాత్రీకుల ఆరోగ్యం దెబ్బతినేలా ఆహారం ఎవరైనా పంపిణీ చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటారు. అమ్మడం లేదా పంపిణీ చేస్తే, అందుకు జైలు శిక్ష అలాగే జరీమానా తప్పవు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించేవారికి ఈ చర్యలు వర్తిస్తాయి. పదేళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 10 మిలియన్ సౌదీ రియాల్స్ వరకూ జరీమానా బాధ్యులకు విధించడం జరుగుతుంది. ఉల్లంఘనుల లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







