3,000 దినార్లకు పైబడిన నగదు బదిలీపై బ్యాంకులు సమాచారమివ్వాలి
- June 24, 2022
కువైట్: కువైట్లో బ్యాంకులన్నీ 3,000 దినార్ల పైబడి నగదు బదిలీలపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్కి సమాచారమివ్వాల్సి వుంటుంది. జులై 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు, అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. నగదు బదిలీలకు సంబంధించి డేటాబేస్ ఎప్పటికప్పుడు సమర్పించాల్సి వుంటుంది. 3,000 అంతకు మించిన లావాదేవీల సమాచారం సెంట్రల్ బ్యాంకుకి బ్యాంకులు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!