పౌరుడికి అత్యవసర చికిత్స.. విమానంలో ఆస్పత్రికి తరలింపు
- June 25, 2022
మస్కట్: ఒమన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఓ పౌరుడిని విమానంలో ఆస్పత్రికి తరలించింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్కి చెందిన హెలికాప్టర్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న పౌరుడిని అత్యవసర వైద్య చికిత్సకు వీలుగా ఆస్పత్రికి తరలింపు ప్రక్రియను నిర్వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) ఆన్ లైన్ లో పెట్టిన ఓ పోస్టులో తెలిపింది. బాధితుడిని ఖాసబ్ హాస్పిటల్ నుండి మస్కట్ గవర్నరేట్లోని రాయల్ ఆసుపత్రికి తరలించినట్లు.. బాధితుడికి అవసరమైన ప్రత్యేక చికిత్స అందుతోందని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) పేర్కొంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







