భారత్ కోవిడ్ అప్డేట్
- June 25, 2022
న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 12,425 మంది బాధితులు కోలుకున్నారు.
భారత్ లో ప్రస్తుతం 91,779 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 196 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 3.30 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







