భారత్ కోవిడ్ అప్డేట్

- June 25, 2022 , by Maagulf
భారత్ కోవిడ్ అప్డేట్

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 12,425 మంది బాధితులు కోలుకున్నారు.

భారత్ లో ప్రస్తుతం 91,779 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 196 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 3.30 శాతంగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com