పని ప్రమాదాల్లో తగ్గుదల
- June 13, 2015
ఖతార్లో గడచిన కొన్నేళ్ళలో ‘పని ప్రమాదాలు’ తగ్గుముఖం పట్టినట్లు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. పని చేస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ప్రమాదాలు నివారించగలుగుతామనీ, ఆ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన పెంచడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విజయం సాధించిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ షేక్ మహమ్మద్ బిన్ హమాద్ అలీ తని చెప్పారు. భవన నిర్మాణాల్లోనూ, ఇతర సంస్థల్లోనూ కార్మికుల భద్రతే ధ్యేయంగా పలు నిబంధనల్ని ప్రభుత్వం అమలు చేయడం వల్లే పని ప్రమాదాల్ని నివారించగలిగామని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా గడచిన కొన్నేళ్ళలో గణనీయంగా తగ్గాయి. లక్షలో 26 మంది 2006లో చనిపోగా, ఇప్పుడు ఆ సంఖ్య 9కి తగ్గడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









