విమానాశ్రయంలో రద్దీ నివారణకు డీజీసీఏ సూచనలు
- July 01, 2022
కువైట్: ట్రావెల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విమానయాన ప్రయాణికులకు డీజీసీఏ పలు సూచనలు చేసింది. సాధారణ పౌర విమానయాన సంస్థలు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగించే ప్రజలందరూ ముందుగానే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలని ప్రయాణికులకు డీజీసీఏ సూచించింది. ఫ్లైట్ బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయంలో ఉండాలని, చివరి నిమిషంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రయాణ ప్రొసిజర్స్ ను సకాలంలో పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులను పలు సూచనలు చేస్తూ "సివిల్ ఏవియేషన్" తన ట్విట్టర్ ఖాతాలో అవగాహన ట్వీట్లను పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







