విమానాశ్రయంలో రద్దీ నివారణకు డీజీసీఏ సూచనలు
- July 01, 2022
కువైట్: ట్రావెల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విమానయాన ప్రయాణికులకు డీజీసీఏ పలు సూచనలు చేసింది. సాధారణ పౌర విమానయాన సంస్థలు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగించే ప్రజలందరూ ముందుగానే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలని ప్రయాణికులకు డీజీసీఏ సూచించింది. ఫ్లైట్ బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయంలో ఉండాలని, చివరి నిమిషంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రయాణ ప్రొసిజర్స్ ను సకాలంలో పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులను పలు సూచనలు చేస్తూ "సివిల్ ఏవియేషన్" తన ట్విట్టర్ ఖాతాలో అవగాహన ట్వీట్లను పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







