విమానాశ్రయంలో రద్దీ నివారణకు డీజీసీఏ సూచనలు
- July 01, 2022
కువైట్: ట్రావెల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విమానయాన ప్రయాణికులకు డీజీసీఏ పలు సూచనలు చేసింది. సాధారణ పౌర విమానయాన సంస్థలు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉపయోగించే ప్రజలందరూ ముందుగానే ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలని ప్రయాణికులకు డీజీసీఏ సూచించింది. ఫ్లైట్ బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు విమానాశ్రయంలో ఉండాలని, చివరి నిమిషంలో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రయాణ ప్రొసిజర్స్ ను సకాలంలో పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులను పలు సూచనలు చేస్తూ "సివిల్ ఏవియేషన్" తన ట్విట్టర్ ఖాతాలో అవగాహన ట్వీట్లను పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







