మస్కట్ లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
- July 01, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంటర్నెట్, మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయంపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) ఒక ప్రకటన విడుదల చేసింది. సబ్-మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లో ఒకదానిలో వైఫల్యం కారణంగా మసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో పాక్షిక అంతరాయం చోటు చేసుకుందని పేర్కొంది. అలాగే మొబైల్ నెట్ వర్క్ సేవలపైనా ప్రభావం చూపిందని తెలిపింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణకు టెలికమ్యూనికేషన్ కంపెనీలు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలను పునరుద్దరించాయని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







