మస్కట్ లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
- July 01, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇంటర్నెట్, మొబైల్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయంపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) ఒక ప్రకటన విడుదల చేసింది. సబ్-మెరైన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లో ఒకదానిలో వైఫల్యం కారణంగా మసందమ్ గవర్నరేట్లో ఇంటర్నెట్ సేవల్లో పాక్షిక అంతరాయం చోటు చేసుకుందని పేర్కొంది. అలాగే మొబైల్ నెట్ వర్క్ సేవలపైనా ప్రభావం చూపిందని తెలిపింది. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణకు టెలికమ్యూనికేషన్ కంపెనీలు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలను పునరుద్దరించాయని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







