ఇరాన్ అధ్యక్షుడుకి సానుభూతి తెలిపిన యూఏఈ పాలకులు
- July 03, 2022
అబుధాబి: దక్షిణ ఇరాన్ లోని సయెహ్ ఖోష్ గ్రామంలో వచ్చిన భూకంపం కారణంగా అస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా 44 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జరిగిన సంఘటనకు సంబంధించి యూఏఈ అధ్యక్షుడు హెచ్.హెచ్.షేక్ మొహమ్మద్, దేశ ఉపరాష్ట్రతి , ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం విచారం వ్యక్తం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడికి తమ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









