గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం చాలా చౌక
- July 03, 2022
గల్ఫ్ సహకార సమాఖ్య(GCC)లోని దేశాలు బంగారం కొనడం చాలా చౌక. దీని పై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతర్జాతీయ వ్యవహారాల మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.అహ్మద్ మాట్లాడుతూ బంగారం పై భారత దేశం తాజాగా విధించిన 12.5 శాతం దిగుమతి సుంకం కారణంగా GCC మరియు భారత దేశంలో బంగారం రేట్లలో భారీగా వ్యత్యాసం వచ్చింది. అందువల్ల భారత దేశం లో కంటే గల్ఫ్ దేశాల్లోనే బంగారం కొనడం చాలా సులవైన వ్యవహారం అని పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాల్లో బంగారం కొనడం ద్వారా 12 నుండి 15 శాతం సొమ్మును అదా చేయొచ్చు. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కూడా ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారుగా కీర్తి గడించిన భారత్ లో బంగారం రేట్లు పెరుగుదలలో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది.జూలై 1 నుంచి భారత దేశంలో నూతనంగా విధించిన బంగారం దిగుమతి సుంకం అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









