రాజ్భవన్కు ప్రధాని నరేంద్ర మోడీ
- July 03, 2022
హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా రాజ్భవన్కు చేరుకున్నారు.గవర్నర్ తమిళిసై మోడీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.రాత్రికి మోడీ ఇక్కడే బస చేయనున్నారు.
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సభ అనంతరం మోడీ నేరుగా రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు. రాజ్భవన్కు చేరుకున్న మోడీ కి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!









