ఈద్ అల్ అధా సందర్భంగా 505 మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన దుబాయ్ రాజు
- July 07, 2022
దుబాయ్: ఈద్ అల్ అధా సందర్భంగా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న 505 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు.యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రాషేద్ అల్ మఖ్తూం ఆదేశాల మేరకు 505 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.'ఈద్ అల్ అధా'తో పాటు ఖైదీల కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారికి విముక్తి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.వివిధ నేరాలు చేసి జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న వారిలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించాలని షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు వారిని విడుదల చేస్తున్నమన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







