ప్రభుత్వ ఆరోగ్య సూచనలను పాటించాలి: మంత్రిత్వశాఖ
- July 07, 2022
మస్కట్: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదలైన ఆరోగ్య సూచనలను పాటించాలి అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఈద్ అల్ అధా సందర్భంగా ఎటువంటి అంటు వ్యాధులు మరియు కరోనా లక్షణాల బారిన పడకుండా అరోగ్య సూచనలను పాటించాలి అని దేశ పౌరులను మరియు నివాసితులను అరోగ్య మంత్రిత్వశాఖ కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







