308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన ఒమన్ సుల్తాన్
- July 08, 2022
మస్కట్: ఈద్ అల్ ఆధా పండుగ సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తరిఖ్ 308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 119 మంది విదేశీ ఖైదీలు ఉన్నట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాల సమాచారం.
రాయల్ ఒమన్ పోలీసు వర్గాల అధికారిక ప్రకటన ప్రకారం, ఈద్ అల్ అధా 1443AH సందర్భంగా మరియు ఖైదీ ల కుటుంబ సభ్యుల విజ్ఞప్తుల మేరకు సుల్తాన్ వారికి క్షమాభిక్ష పెట్టినట్లు పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







