308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన ఒమన్ సుల్తాన్
- July 08, 2022
మస్కట్: ఈద్ అల్ ఆధా పండుగ సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తరిఖ్ 308 ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. వీరిలో 119 మంది విదేశీ ఖైదీలు ఉన్నట్లు రాయల్ ఒమన్ పోలీసు వర్గాల సమాచారం.
రాయల్ ఒమన్ పోలీసు వర్గాల అధికారిక ప్రకటన ప్రకారం, ఈద్ అల్ అధా 1443AH సందర్భంగా మరియు ఖైదీ ల కుటుంబ సభ్యుల విజ్ఞప్తుల మేరకు సుల్తాన్ వారికి క్షమాభిక్ష పెట్టినట్లు పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









