హజ్ యాత్రికుల కోసం 25,000 మంది వైద్య బృందం
- July 08, 2022
మినా: మక్కా మరియు మదీనా ను సంద్శించండానికి వచ్చే హజ్ యాత్రికుల కోసం అన్ని రకాల వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని సౌదీ అరేబియా అరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ అల్ అబ్దాలి తెలిపారు.
హజ్ యాత్రికుల సౌకర్యార్థం సరైన వసతులతో కూడిన హాస్పిటల్స్ మరియు ఇతరత్రా సదుపాయాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వీరందరి కోసం 25,000 మంది వైద్య బృందం కూడా ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
డాక్టర్ మొహమ్మద్ మాట్లాడుతూ, వేలాది మంది యాత్రికుల వచ్చే ఈ సమయంలో ఏటువంటి అంటు వ్యాధులు ప్రభల కుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే ఏకా కాలంలో 53,000 మందికి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







