వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించనున్న దుబాయ్ పోలీస్
- July 08, 2022
దుబాయ్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబోటున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ విభాగం తెలిపింది.
జబీల్ మసీదు ఉన్న జబీల్ ప్రాంతం మరియు అల్ మంఖోల్ ప్రార్థన స్థలల్లో ఈద్ అల్ అధా ను పురస్కారించుకొని ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబొతున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ భద్రతా మరియు అత్యవసరం విభాగం అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ తెలిపారు.
ఘైతీ కొనసాగిస్తూ దుబాయ్ సంప్రదాయం ప్రకారం ఈద్ అల్ ఫిత్రా మరియు ఈద్ అల్ అధా సందర్భంగా ఫిరంగి ప్రదర్శనలు ప్రారంభించి రంజాన్ పండుగ సందర్భంగా ఆపేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









