107 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన బహ్రెయిన్ రాజు
- July 08, 2022
మనామా: వివిధ నేరాల్లో నిందితులుగా రుజువై జైలు శిక్షను అనుభవిస్తున్న 107 ఖైదీలకు ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా బహ్రెయిన్ రాజు హామాద్ బిన్ ఇసా ఖలీఫా క్షమాభిక్ష పెట్టారు.ఈ విషయాన్ని బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా నిర్దారణ చేయడం జరిగింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







