107 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన బహ్రెయిన్ రాజు
- July 08, 2022
మనామా: వివిధ నేరాల్లో నిందితులుగా రుజువై జైలు శిక్షను అనుభవిస్తున్న 107 ఖైదీలకు ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా బహ్రెయిన్ రాజు హామాద్ బిన్ ఇసా ఖలీఫా క్షమాభిక్ష పెట్టారు.ఈ విషయాన్ని బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా నిర్దారణ చేయడం జరిగింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









