107 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన బహ్రెయిన్ రాజు
- July 08, 2022
మనామా: వివిధ నేరాల్లో నిందితులుగా రుజువై జైలు శిక్షను అనుభవిస్తున్న 107 ఖైదీలకు ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా బహ్రెయిన్ రాజు హామాద్ బిన్ ఇసా ఖలీఫా క్షమాభిక్ష పెట్టారు.ఈ విషయాన్ని బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు అధికారికంగా నిర్దారణ చేయడం జరిగింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







