భారత్ కరోనా అప్డేట్
- July 10, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.కొన్ని రోజులుగా 18 వేలకు పైనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.దేశంలో గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. వాటి శాతం 0.30గా ఉన్నట్లు వివరించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,36,22,651 కేసులు, 5,25,428 మరణాలు నమోదయ్యాయని తెలిపింది.అలాగే, 98.50 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 14,553 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,68,533గా ఉందని వివరించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







