పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్
- July 10, 2022
మనామా: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులను హెచ్చరించింది. అలాగే శ్రీలంకలో ఉన్న పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అశాంతి ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు భద్రత కోసం స్థానిక అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ పౌరులకు సూచించింది. అత్యవసర సమయాల్లో భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని 00919654132318, 00917303061130 లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 0097317227555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







