పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్
- July 10, 2022
మనామా: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులను హెచ్చరించింది. అలాగే శ్రీలంకలో ఉన్న పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అశాంతి ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు భద్రత కోసం స్థానిక అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ పౌరులకు సూచించింది. అత్యవసర సమయాల్లో భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని 00919654132318, 00917303061130 లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 0097317227555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









