పౌరులు శ్రీలంకకు వెళ్లవద్దు.. బహ్రెయిన్
- July 10, 2022
మనామా: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకకు వెళ్లవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులను హెచ్చరించింది. అలాగే శ్రీలంకలో ఉన్న పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. అశాంతి ఉన్న ప్రాంతాలలో ఉన్నవారు భద్రత కోసం స్థానిక అధికారుల సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ పౌరులకు సూచించింది. అత్యవసర సమయాల్లో భారతదేశంలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయాన్ని 00919654132318, 00917303061130 లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను 0097317227555 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







