70,000 మంది ప్రయాణించారు
- July 10, 2022
కువైట్: ఈద్ అల్ అధా సందర్భంగా సందర్శకుల తాకిడితో మొదటి రోజు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది.
అధికారిక సమాచారం ప్రకారం మొదటి రోజు 280 విమానాల ద్వారా 70,000 వేల మంది ప్రయాణికులు దుబాయ్ , సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ మరియు యూరోప్ లోని వివిధ దేశాలకు ప్రయాణించారు.
చాలా మంది ప్రయాణికులు తమ విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకున్నారు అని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్









