70,000 మంది ప్రయాణించారు
- July 10, 2022
కువైట్: ఈద్ అల్ అధా సందర్భంగా సందర్శకుల తాకిడితో మొదటి రోజు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది.
అధికారిక సమాచారం ప్రకారం మొదటి రోజు 280 విమానాల ద్వారా 70,000 వేల మంది ప్రయాణికులు దుబాయ్ , సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ మరియు యూరోప్ లోని వివిధ దేశాలకు ప్రయాణించారు.
చాలా మంది ప్రయాణికులు తమ విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా ఉండాలని కోరుకున్నారు అని విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







