స్తంభాన్ని ఎక్కిన ముగ్గురూ అరెస్ట్
- July 11, 2022
మస్కట్: నిజ్వా కోటలోని స్తంభాన్ని ఎక్కిన ముగ్గురిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలిసుల సమాచారం ప్రకారం, ఏటువంటి అనుమతి లేకుండా నిజ్వా కోటలోకి ప్రవేశించిన ముగ్గురూ అగంతుకులు అక్కడ ఉన్న స్తంభాన్ని ఎక్కడంతో వచ్చిన ఫిర్యాదులు అనుగుణంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని న్యాయ విచారణకు పంపించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







