స్తంభాన్ని ఎక్కిన ముగ్గురూ అరెస్ట్

- July 11, 2022 , by Maagulf
స్తంభాన్ని ఎక్కిన ముగ్గురూ అరెస్ట్

మస్కట్: నిజ్వా కోటలోని స్తంభాన్ని ఎక్కిన ముగ్గురిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలిసుల సమాచారం ప్రకారం, ఏటువంటి అనుమతి లేకుండా నిజ్వా కోటలోకి ప్రవేశించిన ముగ్గురూ అగంతుకులు అక్కడ ఉన్న స్తంభాన్ని ఎక్కడంతో వచ్చిన ఫిర్యాదులు అనుగుణంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని న్యాయ విచారణకు పంపించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com