15,439 ఆదేశాలు తీసుకున్న జవాజాత్
- July 11, 2022
రియాద్ : కేవలం నెల ముందుగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ దేశ పౌరులకు మరియు నివాసితులకు సంబంధించి 274,849 పాలనా పరమైన ఆదేశాలను జారీ చేసినట్లు దేశ పాస్ పోర్టు అధికారిక సంస్థ (జవాజత్) తెలిపింది. ఎవరైతే ప్రభుత్వ మరియు ఇతరత్రా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉపక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగ సంబంధిత వంటి పై ప్రభావం చూపేలా అడుగులేస్తమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







