8 సంస్థలపై భారీగా జరిమానా విధించిన యూఏఈ
- July 11, 2022
యూఏఈ: దేశ చట్టాలను అతిక్రమణ చేస్తూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలకు పాల్పడిన కారణంగా 8 సంస్థలకు భారీగా జరిమానా విధించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్ట పరిచేలా వ్యవహరిస్తున్న సంస్థలను తనిఖీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార బృందం ఏర్పాటై తన కింద నమోదు చేయబడిన సుమారు 15000 సంస్థలలో సోదాలు నిర్వహించి 8 సంస్థల పై చర్యలు చేపట్టింది.
వివిధ చట్టాలను అతిక్రమణలు చేసినందుకు గాను ఈ సంస్థలపై సుమారు Dh 3.55 మిలియన్ల జరిమానా విధించినట్లు తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగ అధిపతి మాట్లాడుతూ వివిధ చట్టాలను అతిక్రమణలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వారిపై తీసుకునే కఠిన చర్యల్లో భాగంగానే ఈ సంస్థల పై భారీ జరిమానా మరియు న్యాయ పరమైన చర్యలకు పునుకున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!









