15,439 ఆదేశాలు తీసుకున్న జవాజాత్
- July 11, 2022
రియాద్ : కేవలం నెల ముందుగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ దేశ పౌరులకు మరియు నివాసితులకు సంబంధించి 274,849 పాలనా పరమైన ఆదేశాలను జారీ చేసినట్లు దేశ పాస్ పోర్టు అధికారిక సంస్థ (జవాజత్) తెలిపింది. ఎవరైతే ప్రభుత్వ మరియు ఇతరత్రా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉపక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఉద్యోగ సంబంధిత వంటి పై ప్రభావం చూపేలా అడుగులేస్తమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన









