ఖురియాత్లో నీటమునిగి ప్రవాసుడు మృతి
- July 12, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వరద ప్రవాహంలో ఇద్దరు ప్రవాసులు చిక్కుకుపోయారు. వారిలో ఒకరు మరణించగా.. మరొకరి ఆచూకి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ ఖురియాత్లోని వాడి అల్ అరబియిన్ స్ట్రీమ్లో ఇద్దరు వరద ప్రవాహంలో చిక్కుకున్నారని సమాచారం అందిందని, వెంటనే రెస్క్యూ బృందాలు సంఘలనా స్థలానికి చేరుకొని ఒకరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మరోకరు ప్రవాహంలో కొట్టుకుపోయాడని.. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







