హజ్ యాత్రికులకు పీసిఆర్ టెస్ట్
- July 13, 2022
కువైట్: హజ్ యాత్రను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న యాత్రికులకు 3 రోజుల్లోనే పీసిఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
టెస్ట్ లను నిర్వహించే జబెర్ అల్ అహ్మద్ హాస్పిటల్ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 వరకు, జబెర్ బ్రిడ్జి కేంద్రం సాయంత్రం 5 నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక వేళ ఇవి కాకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రైవేట్ కేంద్రాల్లో సైతం ఈ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.టెస్ట్ కు సంబంధించిన ఫలితాన్ని ఇమ్యూన్ యాప్ లో చూసుకోవచ్చు అని పేర్కొంది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









