100 శాతానికి పెరిగిన ప్రయాణికులు
- July 13, 2022
మస్కట్: ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఒమన్ లోని పలు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ 100 శాతానికి పెరిగి రికార్డు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా వెళ్లిపోయే వారి రద్దీ సైతం 69 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 2,324,007 మంది విమానాశ్రయానికి పలు విధాలుగా వచ్చారు.
జాతీయ గణాంకాల సంస్థ (NCSI) ప్రకారం చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రాథమిక దశలోనే ఇంత మంది రావడం అనేది మొదటి సారి అని పేర్కొంది.
రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరగబోతున్నట్లు అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాలు సైతం ఒమన్ వైపు ఎక్కువ రావడం జరుగుతుందని పేర్కొంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఒమన్ విమానాశ్రయాలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నాయి.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







