100 శాతానికి పెరిగిన ప్రయాణికులు
- July 13, 2022
మస్కట్: ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి ఒమన్ లోని పలు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ 100 శాతానికి పెరిగి రికార్డు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా వెళ్లిపోయే వారి రద్దీ సైతం 69 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 2,324,007 మంది విమానాశ్రయానికి పలు విధాలుగా వచ్చారు.
జాతీయ గణాంకాల సంస్థ (NCSI) ప్రకారం చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ప్రాథమిక దశలోనే ఇంత మంది రావడం అనేది మొదటి సారి అని పేర్కొంది.
రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరగబోతున్నట్లు అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ విమానాలు సైతం ఒమన్ వైపు ఎక్కువ రావడం జరుగుతుందని పేర్కొంది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ఒమన్ విమానాశ్రయాలు రాబోయే రోజుల్లో అత్యంత ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరింతగా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









