మద్యం మత్తులో డ్రైవింగ్.. కారును ఢీకొట్టి.. వ్యక్తి మృతి
- July 14, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ ఓ వ్యక్తి మృతికి కారణమైన వ్యక్తి అప్పీల్ను కాసేషన్ కోర్టు తిరస్కరించింది. కోర్టు అతనిపై విధించిన BD2,000 జరిమానాను ధృవీకరించింది. అతను జైలు శిక్షను పూర్తి చేసిన తర్వాత అతనిని బహిష్కరించాలని కూడా ఆదేశించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి, ప్రమాదానికి కారణమై.. ఒక వ్యక్తి మృతికి కారణమైనట్లు సదరు వ్యక్తిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు నమోదు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న జిసిసి జాతీయుడు ఫోన్లో మాట్లాడుతూ.. తన వాహనాన్ని గంటకు 160 కిమీ వేగంతో పబ్లిక్ రోడ్డుపై నడిపి మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ (బహ్రెయిన్ దేశస్థుడు) అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









