షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా
- July 15, 2022
బహ్రెయిన్: ఓడను శుభ్రం చేస్తుండగా ప్రమాదంలో మరణించిన కార్మికుడి తల్లిదండ్రులకు పరిహారంగా BD 28,000 చెల్లించాలని షిప్పింగ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది. అంత్యక్రియల ఖర్చుల కోసం సోషల్ ఇన్సూరెన్స్ కంపెనీ BD1,728 పరిహారంగా చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓడను శుభ్రం చేస్తుండగా బాధితుడి తలపై భారీ ఇనుప పదార్థం పడటంతో అతను మరణించాడు. అతని మరణానికి కంపెనీ, వారి ముగ్గురు సహోద్యోగులను కారణమని బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







