షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా
- July 15, 2022
బహ్రెయిన్: ఓడను శుభ్రం చేస్తుండగా ప్రమాదంలో మరణించిన కార్మికుడి తల్లిదండ్రులకు పరిహారంగా BD 28,000 చెల్లించాలని షిప్పింగ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది. అంత్యక్రియల ఖర్చుల కోసం సోషల్ ఇన్సూరెన్స్ కంపెనీ BD1,728 పరిహారంగా చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓడను శుభ్రం చేస్తుండగా బాధితుడి తలపై భారీ ఇనుప పదార్థం పడటంతో అతను మరణించాడు. అతని మరణానికి కంపెనీ, వారి ముగ్గురు సహోద్యోగులను కారణమని బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







