షిప్పింగ్ కంపెనీకి BD 28,000 జరిమానా
- July 15, 2022
బహ్రెయిన్: ఓడను శుభ్రం చేస్తుండగా ప్రమాదంలో మరణించిన కార్మికుడి తల్లిదండ్రులకు పరిహారంగా BD 28,000 చెల్లించాలని షిప్పింగ్ కంపెనీని హైకోర్టు ఆదేశించింది. అంత్యక్రియల ఖర్చుల కోసం సోషల్ ఇన్సూరెన్స్ కంపెనీ BD1,728 పరిహారంగా చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఓడను శుభ్రం చేస్తుండగా బాధితుడి తలపై భారీ ఇనుప పదార్థం పడటంతో అతను మరణించాడు. అతని మరణానికి కంపెనీ, వారి ముగ్గురు సహోద్యోగులను కారణమని బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







