బ్యాంక్ సిబ్బంది పేరిట ఫ్రాడ్.. ఇద్దరికి 5ఏళ్ల జైలుశిక్ష
- July 17, 2022
బహ్రెయిన్: బ్యాంక్ ఏజెంట్లుగా నటిస్తూ ఒక మహిళను BD1,000 మోసం చేసిన కేసులో దోషిగా తేలిన ఇద్దరు పురుషులకు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై దాఖలు చేసిన అప్పీల్ ను విధించడాన్ని హై అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి జైలు శిక్షలు, BD1,000 జరిమానా విధించడాన్ని హై అప్పీల్స్ కోర్టు సమర్థించింది. కార్డును రెన్యూవల్ చేసుకోవాలని.. అందుకు కార్డు వివరాలను చెప్పాలని కాల్ చేసిన సమయంలో నిందితులు బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. వారు బ్యాంక్ ఏజెంట్లని పరిచయం చేసుకున్నారని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు తెలిపింది. విచారణలో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మోసపోయిన డబ్బును విదేశాల్లో నివసిస్తున్న ఆసియా జాతీయుడైన మరొకరికి బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









