దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం
- July 18, 2022
మస్కట్: ఇటీవల కాలంలో దోఫార్ ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఆ రోడ్డు పై పోలీసులు నిఘా పెట్టారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులు అధికంగా ఉన్న దోఫార్ ప్రావిన్స్ మీద దృష్టి సారించామని అందులో భాగంగానే ఆ ప్రావిన్స్ కు వెళ్ళే దారిలో ప్యా ట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి సేవల కొరకు 9999 కు డయల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







