దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం
- July 18, 2022
మస్కట్: ఇటీవల కాలంలో దోఫార్ ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఆ రోడ్డు పై పోలీసులు నిఘా పెట్టారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులు అధికంగా ఉన్న దోఫార్ ప్రావిన్స్ మీద దృష్టి సారించామని అందులో భాగంగానే ఆ ప్రావిన్స్ కు వెళ్ళే దారిలో ప్యా ట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి సేవల కొరకు 9999 కు డయల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









