దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం
- July 18, 2022
మస్కట్: ఇటీవల కాలంలో దోఫార్ ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఆ రోడ్డు పై పోలీసులు నిఘా పెట్టారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులు అధికంగా ఉన్న దోఫార్ ప్రావిన్స్ మీద దృష్టి సారించామని అందులో భాగంగానే ఆ ప్రావిన్స్ కు వెళ్ళే దారిలో ప్యా ట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి సేవల కొరకు 9999 కు డయల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం







