477 ఉల్లంఘనలకు పాల్పడిన బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు
- July 18, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాలు 477 ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాటిలో ఏకంగా 400 ఉల్లంఘనలు బార్బర్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు చేశాయని జెడ్డా నగర పాలక వర్గాలు వెల్లడించాయి.
ఆరోజే పలు చోట్ల సుమారు 1.5 టన్నుల కూరగాయలు మరియు ఖర్జూరాలు అక్రమంగా అమ్మినట్లు సైతం పేర్కొంది.ఇలాంటి వారి పై పౌరులు ఫిర్యాదుల విభాగానికి బలాది యాప్ మరియు 940 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసి ఉల్లంఘన లను అదుపుచేసేందుకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









