477 ఉల్లంఘనలకు పాల్పడిన బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు
- July 18, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాలు 477 ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాటిలో ఏకంగా 400 ఉల్లంఘనలు బార్బర్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు చేశాయని జెడ్డా నగర పాలక వర్గాలు వెల్లడించాయి.
ఆరోజే పలు చోట్ల సుమారు 1.5 టన్నుల కూరగాయలు మరియు ఖర్జూరాలు అక్రమంగా అమ్మినట్లు సైతం పేర్కొంది.ఇలాంటి వారి పై పౌరులు ఫిర్యాదుల విభాగానికి బలాది యాప్ మరియు 940 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసి ఉల్లంఘన లను అదుపుచేసేందుకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







