477 ఉల్లంఘనలకు పాల్పడిన బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు
- July 18, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాలు 477 ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాటిలో ఏకంగా 400 ఉల్లంఘనలు బార్బర్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు చేశాయని జెడ్డా నగర పాలక వర్గాలు వెల్లడించాయి.
ఆరోజే పలు చోట్ల సుమారు 1.5 టన్నుల కూరగాయలు మరియు ఖర్జూరాలు అక్రమంగా అమ్మినట్లు సైతం పేర్కొంది.ఇలాంటి వారి పై పౌరులు ఫిర్యాదుల విభాగానికి బలాది యాప్ మరియు 940 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసి ఉల్లంఘన లను అదుపుచేసేందుకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!







