ముహరక్ లో తనిఖీలు నిర్వహించిన LMRA
- July 18, 2022
మనామా: విదేశాల నుండి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న వారిని గుర్తించేందుకు జాతీయ పాస్ పోర్ట్ జారీ , అంతర్గత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ ప్రావిన్స్ అధికారుల సహకారంతో దేశ కార్మిక మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) మూహరక్ ప్రావిన్స్ లోని పలు ఉద్యోగ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
దేశ కార్మిక చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించని సంస్థల్లో ఎక్కువగా అక్రమ విదేశీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు నష్టం చేకూర్చే విధంగా ఎవరు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్







