ముహరక్ లో తనిఖీలు నిర్వహించిన LMRA
- July 18, 2022
మనామా: విదేశాల నుండి అక్రమంగా ప్రవేశించి ఉపాధి పొందుతున్న వారిని గుర్తించేందుకు జాతీయ పాస్ పోర్ట్ జారీ , అంతర్గత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ ప్రావిన్స్ అధికారుల సహకారంతో దేశ కార్మిక మార్కెట్ నియంత్రణ మండలి (LMRA) మూహరక్ ప్రావిన్స్ లోని పలు ఉద్యోగ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
దేశ కార్మిక చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించని సంస్థల్లో ఎక్కువగా అక్రమ విదేశీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు నష్టం చేకూర్చే విధంగా ఎవరు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







