ఆర్ట్ ఫోరం లో ప్రదర్శించనున్న 23 దేశాల కళాకారుల చిత్రాలు
- July 18, 2022
రియాద్: దమ్మన్ లో సౌదీ అరేబియా కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన నాలుగో ప్రపంచ వీడియో ఆర్ట్ ఎక్సిబిషన్ లో 23 దేశాలకు చెందిన 49 చిత్రాలను ప్రదర్శించబోతున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
5 రోజులు జరిగే ఈ ప్రదర్శనలో సెమినార్స్ మరియు లెక్చర్లు ఇవ్వడం జరుగతుందని, ఈ వేడుకలో పాల్గనేందుకు 34 దేశాల నుండి 128 దరఖాస్తులు రాగా కేవలం 23 దేశాల నుండి 49 దరఖాస్తులను మాత్రమే ఎంపిక చేయడం జరిగిందని ఆర్ట్ సొసైటీ డైరెక్టర్ యూసఫ్ అల్ హర్బి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







