డ్రగ్స్ను స్మగ్లింగ్.. ఇద్దరు చొరబాటుదారులు అరెస్టు
- July 20, 2022
మస్కట్: ఒమన్లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు చొరబాటుదారులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, అక్రమ రవాణా చేయడం, ఉపయోగించడం వంటి ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 158కిలోల కంటే ఎక్కువ హషీష్, మార్ఫిన్, హషీష్, 2,300 సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







