జిలీబ్ ప్రాంతంలో తగ్గిన ప్రవాసుల సంఖ్య
- July 21, 2022
కువైట్: జిలీబ్ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి జిలీబ్ లో నివసించే వారి సంఖ్య 271,000కి చేరుకుంది. 2019లో ఆ ప్రాంతంలో సుమారు 328,000 మంది ప్రజలు నివసించేవారు. 56,779 మంది వివిధ ప్రాంతాలకు మకాం మారినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రవాసులు నివసించే రెండవ అత్యంత రద్దీ ప్రాంతంగా జిలీబ్ ఉండేది. రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉంటున్నట్లు తేలడంతో.. ఈ ప్రాంతంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు వివిధ ప్రాంతాలకు మకాం మార్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









