జిలీబ్ ప్రాంతంలో తగ్గిన ప్రవాసుల సంఖ్య
- July 21, 2022
కువైట్: జిలీబ్ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి జిలీబ్ లో నివసించే వారి సంఖ్య 271,000కి చేరుకుంది. 2019లో ఆ ప్రాంతంలో సుమారు 328,000 మంది ప్రజలు నివసించేవారు. 56,779 మంది వివిధ ప్రాంతాలకు మకాం మారినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రవాసులు నివసించే రెండవ అత్యంత రద్దీ ప్రాంతంగా జిలీబ్ ఉండేది. రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉంటున్నట్లు తేలడంతో.. ఈ ప్రాంతంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు వివిధ ప్రాంతాలకు మకాం మార్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







