హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
- April 13, 2016
తెలంగాణలో మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంటా, బయట ఉక్కపోతతో జనం బేజారెత్తిపోతున్నారు. మంగళవారం హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతవారణశాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







