హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
- April 13, 2016
తెలంగాణలో మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంటా, బయట ఉక్కపోతతో జనం బేజారెత్తిపోతున్నారు. మంగళవారం హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతవారణశాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







