మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్
- July 22, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు అయింది.నగరంలో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా అకృత్యాలు వెలుగుచూశాయి.ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు.
బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను రాచకొండ పోలీసులు రెస్క్యూ చేశారు.ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారని కమీషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితుల్లో బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల వారు ఉన్నారు.

తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







