ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- February 20, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ ను పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో అనేక మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఖైదీలకు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









