ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన అమీర్..!!
- February 20, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని కీలక నిర్ణయం తీసుకున్నారు. రమదాన్ ను పురస్కరించుకొని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో అనేక మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. ఈ మేరకు ఖైదీలకు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









